Search
Close this search box.
Search
Close this search box.

డాక్టర్ కందుల ఆధ్వర్యంలో దుర్గాదేవి కమిటీలకు బియ్యం, ఆయిల్ డబ్బాలు పంపిణీ

డాక్టర్ కందుల

       విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్న దేవీ నవరాత్రులు ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేయనున్న అన్న సంతర్పణ కార్యక్రమానికి వివిధ దేవి నవరాత్రులు కమిటీల నిర్వాహకులకు దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి నియోజకవర్గంలో చాలా చోట్ల దుర్గా దేవి సంబరాలు నిర్వహించారని చెప్పారు. చాలా దుర్గాదేవి పందిళ్లకు తన కుటుంబ సమేతంగా వెళ్లి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కూడా చెప్పారు. ఆ అమ్మవారి ఆశీస్సులు నియోజవర్గ ప్రజలందరికీ ఉండాలని అలాగే అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు తెలియజేశారు. వివిధ దుర్గాదేవి కమిటీలు భక్తుల కోసం నిర్వహించే అన్న సంతర్పణ కార్యక్రమాలకు బియ్యం బస్తాలు ఆయిల్ డబ్బాలను పంపిణీ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way