Logo
Date of Publish : 28 September 2023, 4:52 pm
Editor : Sake Naresh

ధర్మవరంలో క్రియాశీలక కార్యకర్తలకు సభ్యత్వ కిట్లు పంపిణీ

      ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లను వాలంటీర్స్ కు, కార్యకర్తలకు అందజేసి వారిని సన్మానించి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన జనసేన పార్టీ గుర్టైన గాజు గ్లాసు, పార్టీ నోట్ బుక్స్, పార్టీ బ్యాగ్స్ ను పంపిణీ చేయడం జరిగింది.అనంతరం క్రియాశీలక వాలంటీర్స్ తో చిలకం మధుసూదన రెడ్డి మాట్లాడుతూ ఎంతో కష్టపడి ధర్మవరం నియోజకవర్గం మొత్తం 2303 క్రియాశీలక సభ్యత్వాలు చేసిన ప్రతి ఒక్క వాలంటీర్ కు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ప్రతి ఒక్క క్రియాశీలక కార్యకర్తకు అండగా ఉంటామని తెలియజేశారు. జనసేన పార్టీని ప్రతి ఒక్క క్రియాశీలకు సభ్యుడు ముందుకు తీసుకువెళ్లాలని అలాగే క్రియాశీలక వాలంటీర్లకు, సభ్యులకు పార్టీలో ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. అలాగే ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం వలన ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో క్రియాశీలక సభ్యులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా సౌకర్యం మరియు 50 వేల మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుందని తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com