రాజోలులో జనసేనపార్టీ గ్లాసు గుర్తు స్టిక్కర్లు, కీచైన్ల పంపిణీ

రాజోలు

   రాజోలు ( జనస్వరం ) :  రాజోలు మండలం కడలి అరవపాలెం గ్రామంలో ముక్కోటి ఏకాదశి వేడుకలో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లను దర్శించుకున్న జనసేన నాయకులు. అనంతరం అన్నసమరాధన కార్యక్రమంలో పాల్గొని, రాజోలు మండల జనసేనపార్టీ అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాస్ గారి సమక్షంలో జనసేన నాయకులు ఉలిశెట్టి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో అరవపాలెం జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు స్టిక్కర్లను, కీచేన్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, ఎం‌పి‌పి  మేడిచర్ల సత్యవాణి రాము, రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్షి ప్రసాద్, కోళ్ళ బాబీ, జనసేన నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way