Search
Close this search box.
Search
Close this search box.

జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తకు భీమా చెక్ పంపిణీ

     కొత్తపేట ( జనస్వరం ) : ఇటీవలే ప్రమాదవశాత్తు గాయపడి చికిత్స పొందిన రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన క్రియాశీలక కార్యకర్త మద్దింశెట్టి అయ్యప్పకు వైద్యం నిమిత్తం శ్రీ పవన్ కళ్యాణ్ తరుపున పార్టీ మెడికల్ ఇన్సూరెన్స్ నుండి 50వేలు రూపాయలు చెక్కును నియోజకవర్గం ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ గారు అందించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు యర్రంశెట్టి రాము, సయ్యపరాజు శ్రీనివాసు రాజు, సలాది జేపి, గ్రామ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way