Search
Close this search box.
Search
Close this search box.

ఉపాధి కూలీలకు జనసేన ఆధ్వర్యంలో గ్లూకోజ్‌, చక్కెర పంపిణీ

జనసేన

             నెల్లిమర్ల ( జనస్వరం ) : డెంకాడ మండలం, జొన్నాడ గ్రామంలో ఎండలు మండుతున్నాయి. ఎండలు ఎక్కువగా వుండడం వలన కూలి పనులుచేసుకునే వారికి, వృద్ధులకు వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది వడదెబ్బకు ఇబ్బంది పడడం గుర్తించి, చెరువు పనులు చేసుకునే వారు ఈ వడదెబ్బకు గురవడం తెలుసుకొని వారికి గ్లూకోజ్ మరియు చక్కెర జనసేనపార్టీ తరపున దిండి రామారావు ఆధ్వర్యంలో అందించడం జరిగింది. అదేవిధంగా జనసెన పార్టీ సిద్దాంతాల గురించి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేశ్, ప్రసాద్, ఆదినారాయణ, మహేష్, సుధాకర్, కిరణ్, పైడిరాజు మొదలగు జన సైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way