Search
Close this search box.
Search
Close this search box.

 గుంటూరులో జనసైనికుల ఆధ్వర్యంలో ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ

 గుంటూరు

           గుంటూరు ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గుంటూరు అమరావతి రోడ్డు లోని జ్వరాల ఆసుపత్రిలో పేషెంట్లకు JSP రాయల్ సోల్జర్స్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ కార్యక్రమం మరియు రెడ్డిపాలెంలోని మానవతా సేవా సమితి వృద్ధుల ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో JSP రాయల్ సోల్జర్స్ అధ్యక్షులు శ్రీ అన్నదాసు వెంకట సుబ్బారావు గారు, నగర ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి ఉపేంద్ర గారు, జనసేన మీడియా కోఆర్డినేటర్ పుల్లం శెట్టి ఉదయ్ గారు, నగర కార్యదర్శి లు తోట కార్తీక్, బండారు రవీంద్ర కుమార్, రూరల్ మండల అధ్యక్షుడు గంధం సురేష్ గారు, జనసైనికులు మెండు హరి, మిద్దె నాగరాజు, పసుపులేటి గోపి, పసుపులేటి అయ్యప్ప పాల్గొని జనసేనాని కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way