Logo
Date of Publish : 28 June 2022, 4:48 pm
Editor : Sake Naresh

గుంటూరు ఫీవర్ హాస్పిటల్ నందు రోగులకు పండ్లు పంపిణీ

      గుంటూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు నేరెళ్ళ సురేష్  జన్మదిన వారోత్సవాలలో భాగంగా  అమరావతి రోడ్ లోని ఫీవర్(ఐడియా) హాస్పిటల్ నందు రోగులకు పండ్లు పంపిణీ చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర కమిటీ కార్యదర్శులు, కార్యనిర్వాహక కార్యదర్శులు  గుండాల శ్రీనివాసరావు, బొడ్డుపల్లి రాధాకృష్ణ, కొర్రాశ్రీను నాయక్, అన్నదాసు వెంకట సుబ్బారావు, సూదా నాగరాజు, సోమి ఉదయ్, పుల్లంశెట్టి ఉదయ్, పావులూరి కోటేశ్వరరావు, బండారు రవీంద్ర, కారుమంచి చంద్రబాబు నాయుడు, తోట కార్తిక్, తిరుమలశెట్టి కిట్టు, అబ్బు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com