Logo
Date of Publish : 29 March 2022, 3:24 am
Editor : Sake Naresh

రామ్ చరణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా మేరీ వృద్ధాశ్రమములో నిత్యావసర సరుకులు పంపిణీ

    లక్కవరం, (జనస్వరం) : తూర్పు గోదావరి జిల్లా రామరాజు లంక గ్రామనికి చెందిన మెడిచర్ల హనుమ గారికి రెండో పాపా పుట్టిన సందర్భంగా అలాగే తన అభిమాన నటుడు మెగా ఫ్యామిలీ వారసుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా లక్కవరం గ్రామంలో ఉన్న మేరీ వృద్ధాశ్రమంలో 1500 రూపాయల విలువగల కూరగాయలు, నిత్యావసర వస్తువుల ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొడలడా జనసైనికులు పంచదార చినబాబు, ఆరవ శ్రీనివాసరావు, పిండి నారాయణరావు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com