Logo
Date of Publish : 31 August 2021, 5:13 pm
Editor : Sake Naresh

టీం సైనిక ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో నిత్యావసర సరుకులు పంపిణీ

     హైదరాబాద్, (జనస్వరం) :  జనసేన అధినేత  శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మియాపూర్ (హైదరాబాద్) నడిగడ్డ తాండాలో  అమీర్ ఖాన్ గారి రధ సారధ్యంలో టీమ్ సైనిక  జే‌ఎస్‌పి ఇండో- ఎన్ఆర్ఐ (Hyd వింగ్ ), అజయ్ బాబు యువసేన (మాతృసంస్థ) ఆధ్వర్యంలో 200మందికి పైగా బియ్యం, నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణి చేశారు.వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తి తో ప్రజలకు నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఓయూ జే‌ఏ‌సి జనసేన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ నాయక్ గారు మరియు జనసేన వీర మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నా పిళ్ళ, మారిశెట్టి సతీష్ బాబు, జనసేన వీర మహిళా విభాగం నందినీ చౌదరి, సుదర్శన్, మంత్రాల పవన్, సత్తి సైదులు, షన్ను కుమార్, బాలూ నాయక్  తదితురులు పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com