Logo
Date of Publish : 17 November 2020, 2:29 pm
Editor : Sake Naresh

అగ్ని ప్రమాదంలో పూరిళ్ళు కాలిపోయిన బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ

అగ్ని ప్రమాదంలో పూరిళ్ళు కాలిపోయిన బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసేన వీరమహిళ శ్రీ కాంతి శ్రీ 

       ఎచ్చెర్ల నియోజకవర్గం లోని రణస్థలం మండలం లో కృష్ణాపురం పంచాయతీ లో గోర్లే పేట గ్రామంలో 16-11-2020 న సోమవారం మధ్యాహ్నం 2:00 గంటలకు కరెంట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. పూరిళ్ళు  దగ్దమయ్యాయి. ఆస్తి నష్టం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీమతి క్రాంతి శ్రీ గారు అగ్ని బాధితులకు పరామర్శించి, వాళ్ళు కుటుంబాలకు నెల సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. శ్రీమతి క్రాంతి శ్రీగారు మాట్లాడుతూ అలాగే ప్రతీ బాధితులకు ప్రభుత్వం ఆదుకోవావలని తెలియజేసారు. ఈకార్యక్రమంలో {శ్రీకాకుళం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు డా.విశ్వక్షేన్ గారు} రణస్థలం MPTC అభ్యర్థి లక్ష్మునాయడు గారు, శంకర్, అప్పలకొండ, పాతకుంకాం MPTC అభ్యర్థి దుర్గరావు, కాకర్ల.బాబాజీ, నికిల్, జయప్రకాశ్, తిరు, సాయి, సురేష్ అలాగే గ్రామ ప్రజలు రణస్థలం మండల జనసైనికులు పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com