Search
Close this search box.
Search
Close this search box.

మానసిక వికలాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ

   రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గం మెరకపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు గిడుగు సత్య బ్రహ్మాజీ  కుమార్తె నీలిమ మొదటి పుట్టినరోజు సందర్భంగా రాజోలు శ్రీ వివేకానంద విజ్ఞాన మనో వికాస కేంద్రం నందు మానసిక వికలాంగులకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి నీలిమకి శుభాకాంక్షలు తెలియజేసి అశీస్సులు అందించి బ్రహ్మాజీని అభినందించి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు రాజోలు జనసేన మండల అధ్యక్షులు సూరిసెట్టి శ్రీను, పంచదార చినబాబు గారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way