జనసేన నాయకులు ఆధ్వర్యంలో 25 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ

     పిఠాపురం ( జనస్వరం ) :  పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాలు మేరకు సి.ఎస్.ఎన్. మూర్తి గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామ పర్యటన భాగంగా జనసేన పార్టీ నాయకులు నక్కా నారయణమూర్తి, నక్కా బద్రి అధ్వర్యంలో 25 కుటుంబాలకు బియ్యం, వంటనూనె, ఉల్లిపాయలు కూరకాయలు జనసేన తరుపున పి.ఎస్.ఎన్. మూర్తి ఇవ్వడం జరిగింది. పి.ఎస్. ఎన్. మూర్తి మాట్లాడుతూ నిత్యం ప్రజల కోసం పనిచెయ్యడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాటలోనే మేము సైతం మా నాయకుడు తంగెళ్ల ఉదయ శ్రీనువాస్ కి వెన్ను దన్నుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో. పిండి శ్రీను, నామ శ్రీకాంత్, వీరమహిళలు నాగమణి, కనకలక్ష్మి, రోషిణి, గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామ జనసేన నాయకులు నక్కా నారాయణ మూర్తి, నక్కా బద్రి , నక్కా వంశీ, ఎస్ కె సుధాకర్, నెమ్మల నాగేశ్వరావు, ఎన్. నాగార్జున, ఎన్. ప్రకాష్, ఎం. మణికంఠ, ఎన్. కృష్ణ, కాకర్ల అప్పన్న, ఎన్. హరేష్, సుమన్, ఎన్. దుర్గా, మరియు జనసేన నాయకులు పుణ్యమంతుల సూర్యనారాయణమూర్తి నాయకులు జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way