Search
Close this search box.
Search
Close this search box.

క్రిస్మస్ సందర్భంగా పిఠాపురంలో నిత్యావసర సరుకులు పంపిణీ

   పిఠాపురం ( జనస్వరం ) :  నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఉదయ్ ఆదేశాల మేరకు ఉప్పాడ కొత్తపల్లి దళిత  కాలనీలో జనసేన పార్టీ తరఫున క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.  పిఎస్ఎన్ మూర్తి టీంమహిళలకు క్రిస్మస్ కానుకగా బియ్యం, కూరగాయలు ఇవ్వడం జరిగింది. జనసేన తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతున్న పీఎస్ఎన్ మూర్తి టీమ్ ను అభినందించారు.  పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా జనసేన తెలుగుదేశం ఉంది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నామని పీ ఎస్ఎన్ మూర్తి తెలియజేశారు. జనసేన తెలుగుదేశం కూటమితో పిఠాపురం నియోజకవర్గం అత్యంత మెజారిటీతో విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వడ్డి రాజు గార శీలం, ఏసుబాబు, జనసేన నాయకుల నల్లి అప్పాజీ, నల్లి చిన్నబాబు, నల్లి నాగార్జున, వడ్డి మున్నా (జనసేన యూత్), పెండి శ్రీనివాస్, పెంకె జగదీష్ కోల దుర్గాదేవి, పబ్బిరెడ్డి ప్రసాద్, పెద్దిరెడ్ల భీమేశ్వరావు, నామ శ్రీకాంత్, మరియు పి.ఎస్.ఎన్ మూర్తి నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way