Logo
Date of Publish : 03 September 2020, 4:17 pm
Editor : Sake Naresh

ద్వారంపూడి జనసైనికుల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, కరోనా కిట్లు పంపిణీ

ద్వారంపూడి జనసైనికుల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, కరోనా కిట్లు పంపిణీ

                 పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పారిశుద్య  కార్మికులకు బియ్యం, టవల్స్ మరియు శానిటైజర్ కిట్లు పంపిణీ చేశారు ద్వారంపూడి జనసైనికులు.  జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ద్వారపూడి జనసేన నాయకులు శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, శ్రీ చిక్కాల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.  జనసేన నాయకులు మాట్లాడుతూ  నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. ముఖ్య అధితిగా మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ గారు విచ్చేసి కేక్ కట్ చేసి, నిరుపేదలకు పారిశుద్య కార్మికులకు బియ్యం, టవల్స్ మరియు శానిటైజర్ కిట్లు పంపిణీ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com