Search
Close this search box.
Search
Close this search box.

పెందుర్తిలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

      పెందుర్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ సిద్దాంతాలలో ఒకటి అయినా పర్యావరణ పరిరక్షణలో భాగంగా నరవ గ్రామం, 88 వార్డ్, పెందుర్తి నియోజకవర్గంలో స్థానిక నాయకులు గళ్ళ శ్రీనివాసరావు గారి ఆర్థిక సహాయంతో,  వబ్బిన జనార్ధన శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో SC, BC ప్రభుత్వ పాఠశాల, MPP ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడి స్కూల్లో విద్యార్థులకు మట్టి గణపతి ప్రతిములు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గళ్ళ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులందరూ మట్టి గణపతిని పూజించి చదువులో ఉన్నత ప్రతిభ కనబరచాలని కోరుకోవాలని, విద్యార్థులందరికీ అష్టైశ్వర్యాలు, మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరడం జరిగింది. శ్రీకాంత్  మాట్లాడుతూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు విద్యార్థులందరికీ మట్టి గణపతి ప్రతిమలు ఇవ్వడం జరిగిందని, ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని మాత్రమే పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు బొడ్డు నాయుడు, రవి బాబు, రాది తేజ, పింటు, ప్రసాద్, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way