Search
Close this search box.
Search
Close this search box.

నెల్లూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టితో చేసినటువంటి వినాయకుని విగ్రహాలు పంపిణీ

నెల్లూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టితో చేసినటువంటి వినాయకుని విగ్రహాలు పంపిణీ

              నెల్లూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టితో చేసినటువంటి వినాయకుని విగ్రహాలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గునుకుల కిషోర్ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణం గా ప్రతిఒక్కరు ఎవరకి వారు తమ తమ ఇళ్ళల్లోనే పండుగ చేసుకోవాలని పర్యావరణ పరిరక్షణక కొరకు మట్టితో చేసిన వినాయకులను పూజించుకోవాలని ఈ కరోనా కారణం గా బొజ్జ వినాయకుడు ఆరోగ్య వినాయకుడుగా మారి  ప్రజలందరిని ఈ కరోనా నుంచి విముక్తి కలిగించాలని అన్నారు. ఈసారి కరోనా వైరస్ వల్ల వినాయక చవితి వేడుకలు, సంబరాలు, భజనలు, కొలాహాలం లేకపోవడం ఒక రకంగా ఎంతో బాధాకరం అయినా ఇదే ఉత్సాహం రాబోయే “వినాయక చవితి” ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఈ కరోనా మహమ్మారి సర్వనాశనం అయ్యి దేశ ప్రజలందరూ సుభిక్షంగా జీవించాలని ఆ లంబోదరుడిని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ Covid 19 నియమాలని పాటిస్తూ పండుగను జరుపుకోవాలని గునుకుల కిషోర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, పవన్, సందీప్, లక్ష్మణ్, కోటి,శశాంక్, బాలాజి,విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way