ఆచంట నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

ఆచంట

           ఆచంట ( జనస్వరం ) : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 51 వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆచంట నియోజకవర్గం జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఐదు రోజులు వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో ఉమ్మడి పగో జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్బంగా ఆచంట నియోజకవర్గంలో ఐదు రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుంతుందని, అందులో భాగంగా రెండవ రోజు మంగళవారం వల్లూరు గ్రామంలో వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణి చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గం జనసేన నాయుకులు, తోట ఆదినారాయణ, జనసేనపార్టీ వల్లూరు గ్రామ అధ్యక్షులు కడిమి ఉమామహేశ్వరస్వామి, మెగాఫ్యామిలీ అభిమాననాయుకులు పంపన శ్రీను, చిటకన సుబ్బారావు, జనసేన నాయుకులు రుద్ర కాసు మణి, యర్రంశెట్టి ఫణి, ఏడిద బాలు, కడిమి శ్రీనివాస్, ఏడిద తేజా విగ్నేష్ మొదల్గువారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way