Logo
Date of Publish : 20 August 2020, 12:39 pm
Editor : Sake Naresh

జనసేన సిద్ధాంతంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులు పంపిణీ

జనసేన సిద్ధాంతంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులు పంపిణీ

          ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో బాధపడుతోంది. ఇటువంటి సందర్భంలో ఉత్సవాలు, జాతరలు జరుపుకునే పరిస్థితి లేదు. హిందూ ప్రజలకు అత్యంత ప్రీతిమైన పండుగ అయిన వినాయకచవితిని ఈ సంవత్సరం జరుపుకునే అవకాశం లేదు. ఎవరికి వారు వారు వాళ్ళ ఇళ్ళల్లో జరుపుకోమని ఇప్పటికే ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది.  పార్వతీపురం పట్టణం లో జనసైనికులకు మరియు నాయకులకు వినాయకచవితి ఉత్సవాలు సందర్భంగా జనసేన పార్టీ తరుపున మట్టి విగ్రహములను పాత బస్టాండ్ లో పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఉదయము 08 గంటలకు ప్రారంభం చేయడం జరిగింది.  జనసేన పార్టీ 7 సిద్దాంతం లలో ఒకటి అయిన పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు ప్రజలకు మట్టి గణపతి వినాయకులను పంచడం జరిగింది.  పర్యావరణ ను కాపాడుదాము అనే నినాదం తో కార్యక్రమం ను జయప చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జనసైనికులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com