Logo
Date of Publish : 09 April 2023, 3:28 pm
Editor : Sake Naresh

విజయవాడ 47వ డివిజన్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ 

     విజయవాడ, (జనస్వరం) : స్థానిక జనసేన పార్టీ 47 డివిజన్ కార్యాలయంలో ఆదివారం 2000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దాత చింతలపూడి సత్యనారాయణ వాళ్ళ అమ్మ చింతలపూడి కనకదుర్గ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు గౌరీ శంకర్ మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరం ఉంటే బయటకు రావాలని, అది కూడా గొడుగు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ గుండు జితేంద్ర, సభ్యులు పొట్నూరి శంకర్, కరణం దివాకర్, మలపరెడ్డి, అప్పారావు, బసవ రాజేష్, జిల్లెల్ల అనిల్, జి అరవింద్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com