మాడుగుల నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

జనసేన

      మాడుగుల ( జనస్వరం ) : మాడుగుల నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన మాడుగులలో మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపరెడ్డి కృష్ణ  సహకారంతో మాడుగుల మండల జనసేన నాయకులు, జన సైనికులు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనకు ఒక అవకాశం ఇద్దాం అనే నినాదంతో కూడిన కరపత్రాలను ప్రజలకు మాడుగులు సెంటర్లో గల వ్యాపారస్తులకు అందజేయడం జరిగింది. రాయిపురెడ్డి కృష్ణ  మాట్లాడుతూ మాడుగుల నియోజకవర్గాన్ని గతంలో టిడిపి, కాంగ్రెస్ ప్రస్తుతం వైసిపి పరిపాలించిన నియోజకవర్గం ఎప్పటిలాగే ఉంది తప్ప ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేయడం ఖాయమని మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి జనసేనతోనే సాధ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way