Search
Close this search box.
Search
Close this search box.

సంగమేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా జనసైనికుల మజ్జిగ పంపిణీ

సంగమేశ్వర స్వామి

       పుట్టపర్తి ( జనస్వరం ) : కొత్తచెరువు సంగమేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా జనసేన పార్టీ కొత్తచెరువు మండల అధ్యక్షుడు పూల శివప్రసాద్ మరియు జనసేన నాయకుల ఆధ్వర్యంలో రథోత్సవానికి విచ్చేసిన భక్తాదులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఎంతో వైభవపదంగా కొత్తచెరువు సంగమేశ్వర స్వామి రథోత్సవం జరిగింది. పార్వతీ పరమేశ్వరుల రథంపై వస్తుండగా వీక్షించడానికి పరిసర ప్రాంతాల నుండి వేల మంది ప్రజలు విచ్చేశారు. ఈ సందర్భంగా భక్తాదులు అందరికీ దాహార్తి తీర్చుటకై కొత్తచెరువు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పూల శివప్రసాద్ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేవిధంగా జనసేన పార్టీ మండల మరియు నియోజకవర్గ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way