Logo
Date of Publish : 05 July 2023, 3:08 pm
Editor : Sake Naresh

శ్రీకృష్ణదేవరాయ కాపు యువసేన ఆధ్వర్యంలో పిల్లలకు పుస్తకాలు పంపిణీ

         విజయవాడ ( జనస్వరం ) : వంగవీటి మోహన్ రంగా గారి 76 th జయంతి సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ కాపు యువసేన ఆధ్వర్యంలో పిల్లలకు పుస్తకాలు అందించారు. బాలవికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ పిల్లలకు( deaf and dumb) నోట్ బుక్స్, పెన్సిల్స్, పెన్స్  మరియు ఓల్డ్ ఏజ్ హోమ్ లో పండ్లు పంపిణీ మరియు గవర్నమెంట్ స్కూల్ స్కూల్లో పిల్లలతో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రేమ్ కుమార్, తుమ్మల మోహన్ కుమార్, గోగిశెట్టి భాస్కర్, గోపికృష్ణ, రమేష్, శేషు, శ్రీనివాస్, వంశీ మరియు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com