Logo
Date of Publish : 05 January 2023, 3:55 pm
Editor : Sake Naresh

మాడుగుల నియోజకవర్గంలో జనసేనపార్టీ తరపున బెంచీలు పంపిణీ 

      మాడుగుల, (జనస్వరం) : మాడుగుల నియోజకవర్గంలో కే కోటపాడు మండలంలో సంతపాలెం గ్రామంలో మాడుగుల నియోజకవర్గ నాయకులు రాయపురెడ్డి కృష్ణ రెండు సిమెంట్ బెంచీలను ఆ గ్రామనికి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మాడుగుల మండలంలో పలుచోట్ల సిమెంట్ బెంచీలను పెట్టించారు. ఈ సందర్భంలో కృష్ణ మాట్లాడుతూ అతి త్వరలోనే ప్రతి పంచాయతీలో కూడా రెండు లేదా మూడు బెంచీలను పెట్టిస్తానని ప్రతి గ్రామంలో కూడా జనసేన పేరు తెలియాలని తెలియజేశారు. 2024లో మాడుగుల నియోజకవర్గంలో జనసేన విజయం దిశగా అడుగులు వేస్తున్నామని పక్కాగా 2024 లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com