Logo
Date of Publish : 28 July 2023, 8:37 am
Editor : Sake Naresh

ఆముదాలవలసలో జనసైనికులకు క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

    ఆముదాలవలస ( జనస్వరం ) : ఆమదాలవలస జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో క్రియాశీలక వాలంటీర్లకు కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ దేశ చరిత్ర లో ఎన్నడు లేని విధంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు ద్వారా కార్యకర్తలకు ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించి తద్వారా వారి కుటుంబాల కు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారని తెలియపరచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు పాత్రుని పాపారావు, మండల అధ్యక్షులు పైడి మురళి మోహన్ గారు కొత్తకోట నాగేంద్ర ఎలకల రమణ, ఎంపీటీసీ అంపిలి విక్రమ్, కొంచాడ సూర్య, వీర గొట్టపు బాలమురళి, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com