Search
Close this search box.
Search
Close this search box.

సత్తుపల్లి నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

సత్తుపల్లి

        సత్తుపల్లి ( జనస్వరం ) : బండి నరేష్ గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి కళాభారతి ఆడిటోరియంలో క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి వివిధ మండలాల నుండి కార్యకర్తలు హాజరు అయ్యారు. వన్ కళ్యాణ్ పెద్ద మనసుతో జనసేన పార్టీ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు శివాజి మిరియాల, ప్రధాన కార్యదర్శి కొమ్మగిరి శరత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జయచంద్ర గుప్త, అనిల్ సూరిశెట్టి, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జబీర్ సయ్యద్, విద్యార్థి విభాగ నియోజకవర్గ నాయకులు కౌశిక్, సత్తుపల్లి మండల ప్రధాన కార్యదర్శి శివ, వైస్ ప్రెసిడెంట్ సింగపోగు అప్పారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణు నూతల అనూష, దార్ల రవి వర్మ, సెక్రటరీ సైఫ్ అలీ ఖాన్, వలపుల నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way