Search
Close this search box.
Search
Close this search box.

అనుపాలెం గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

అనుపాలెం

        సత్తెనపల్లి ( జనస్వరం ) : సత్తెనపల్లి నియోజకవర్గ రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలో ఘనంగా, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్టు, అనుపాలెం గ్రామంలో ఘనంగా పంచడం జరిగింది. ముఖ్యఅతిథిగా, అనుపాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు, తోట లక్ష్మీనారాయణ గారు చేతుల మీదుగా పంచడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారాని అన్నారు. అలాగే మనం 500 రూపాయలు కడితే,పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తల కోసం, తన కష్టపడ్డ సొంత సొమ్మును 2000 రూపాయలు, కలిపి, తన సొంత డబ్బును ఇన్సూరెన్స్ గా కట్టి, జనసేన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిన ఒక పవన్ కళ్యాణ్ గారిని, చెప్పడం జరిగినది, కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారాని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ, క్రియాశీలక,రాజుపాలెం మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,పరిమి శీను,అనుపాలెం ఉపాధ్యక్షులు, అయినవోలు కోటి, అయినవోలు కొండ, నాయకులు, వీర్ల బ్రహ్మేశ్వరరావు, వీర్ల సతీష్, పసుపులేటి బాల, జన సైనికులు బాజీ, రమేష్, శివ మణికంఠ, పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way