Search
Close this search box.
Search
Close this search box.

ఆముదాలవలసలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

ఆముదాలవలస

              ఆమదాలవలస నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు & శ్రీమతి.పాలవలస యసస్వీ గారు ముఖ్య అతిథులుగా హాజరైనారు. క్రియాశీలక సభ్యులకు కిట్లు అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో శివశంకర్ గారు మాట్లాడుతూ ఆమదాలవలస నియోజకవర్గం యొక్క ప్రాముఖ్యతను మరియు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పేడాడ రామ్మోహన్ రావు గారి పోరాట పటిమను కొనియాడారు. అలాగే జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way