Logo
Date of Publish : 02 May 2022, 11:10 am
Editor : Sake Naresh

ప్రపంచ కార్మికులు దినోత్సవం సందర్భంగా కార్మికులను సత్కరించి ఉచిత మజ్జిగ పంపిణీ

          గుడివాడ ( జనస్వరం ) : గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ ఎందరో మహానుభావులు కార్మికులు కర్షకులు పోరాటం వారి త్యాగఫలం నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే గా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. కార్మికులకు భద్రత, కార్మిక చట్టాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని కోరారు. అప్పుడే కార్మిక దినోత్సవ ఉద్దేశం నెరవేరుతుందన్నారు. గుడివాడ పట్టణ కార్మికులు కరోనా టైంలో ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి ఎంతో వర్క్ చేశారని కార్మిక సోదరులందరిని గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు అయ్యప్ప, జగదీష్, చరణ్, పవన్, నాగ సాయి, మెకానిక్ మూర్తి, మరియు జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com