వైసీపి ప్రభుత్వంలో పండించే రైతులకు అసంతృప్తి

వైసీపి

    కాకినాడ రూరల్ ( జనస్వరం ) : నియోజకవర్గం కరప మండలంలోని సిరిపురం గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తి  15వ రోజు ఇంటింటికి పర్యటన చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలు వీధి లైట్లు లేవని, ప్రభుత్వాలు మారుతూ ఉన్నా రైతులు కష్టాలు మాత్రం మారడం లేదు. ధాన్యము రోడ్లపై ఆరపెట్టుకోవడమే కానీ వాటికి సరైనా ప్లాట్ ఫార్మలను నిర్దేశించని ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రిగా అమలులోకి తెప్పించలేకపోయారని ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారాలి ఈ పరిపాలన మారాలి అవినీతి, అక్రమాల కొలువైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాబోయే జనసేన-తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనీ,ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు సత్వరమే అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way