Search
Close this search box.
Search
Close this search box.

ఉదయగిరి మండలంలో జనసేన పార్టీ బలోపేతంపై చర్చ

     ఉదయగిరి ( జనస్వరం ) :  నియోజకవర్గం నాయకులు బోగినేని కాశీరావు గారు మరియు జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర, ఉదయగిరి మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయం ఇంకా 3 నెలలు మాత్రమే ఉన్నందున మండలంలో పార్టీ కార్యచరణ, ఉమ్మడి మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ బలోపేతం గురించి చార్ ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి అను పల అంశాల గురించి ఉదయగిరి మండల ముఖ్య నాయకులతో ఉదయగిరి పట్టణంలోని నియోజకవర్గ కార్యలయంలో చర్చించడం జరిగింది. MLA టికెట్ ఎవరికీ ఇచ్చినా కానీ టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బోగినేని కాశీరావు, జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర, మండల అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి మండల నాయకులు పసుపులేటి తిరుపతయ్య, చింతల శ్రీను, ఆంజనేయులు, చంద్రబాబు, నెమళ్ళదిన్నె సర్పంచ్ తోకల రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way