Logo
Date of Publish : 14 December 2022, 3:05 pm
Editor : Sake Naresh

డ్రైనేజీలో మురికి నీరు నిల్వ అవుతూ దోమలకు నివాసంగా మారుతున్నాయి : ఎరుకుల పార్వతి

       నంద్యాల ( జనస్వరం ): ఆలూరు మండలం 4వ వార్డు ఇంద్రనగర్ డమర వీధిలో డ్రైనేజీలో మురికి నీరు నిల్వ ఉండడంతో దోమలకు నివాసంగా మారుతున్నాయని జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి అన్నారు. ఇలాంటి సమస్య 2వ వార్డు 3వ వార్డు లో కూడా ఉందని సర్పంచులు, సంబంధిత అధికారులు శుభ్రపరిచే ఆలోచన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషపు రోగాలకు దారి చూపుతున్నారని జనసేన వీరమహిళ ఎరుకుల పార్వతి విమర్శించారు. ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతారహిత్యంగా సర్పంచులు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. కనీసం దోమల నివారణకు పిచ్చికారి చేయించాలని బీచింగ్ పౌడర్ కూడా చల్లించాలని సంబంధిత అధికారులను కోరుకుంటున్నానని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com