Logo
Date of Publish : 05 October 2020, 8:26 am
Editor : Sake Naresh

పూతలపట్టులో అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీదేవికి ఆర్థిక సహకారం అందించిన జనసేన నాయకులు దేవా కిషోర్

పూతలపట్టులో అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీదేవికి ఆర్థిక సహకారం అందించిన జనసేన నాయకులు దేవా కిషోర్ 

          చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం, మాదిరెడ్డి పల్లి గ్రామము ఎస్సీ కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీదేవి అనే ఒక నిరుపేద మహిళలకు ఆర్థిక సాయంగా జనసేన పూతలపట్టు నాయకులు సి.ఎల్. దేవా కిషోర్ 15000 వేల రూపాయలు సాయం చేయడం జరిగింది. దేవా కిషోర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు జనసేన నాయకులు సి. ఎల్. దేవా కిషోర్ గారు, ఓం ప్రకాష్ (JP) , ఎంకే వేణు యాదవ్, నాగార్జున, కిరణ్, ఢిల్లీ భాష, మున్నా తదితరులు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com