Search
Close this search box.
Search
Close this search box.

హంసలదీవిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని డిమాండ్

హంసలదీవి

          అవనిగడ్డ ( జనస్వరం ) : సున్నా వడ్డీ పథకం 4వ విడత జిల్లా స్థాయి కార్యక్రమంను ప్రారంభించడానికి అవనిగడ్డకు వచ్చిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యువజన అభ్యుదయ శాఖ మంత్రి శ్రీమతి ఆర్ కె రోజాకు హంసలదీవిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మరియు ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన రెడ్డిని అవనిగడ్డ నియోజక వర్గ అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులు విడుదల చేయించడానికి ప్రయత్నం చేయాలని, అవనిగడ్డ నుండి కోడూరు రోడ్డు పూర్తిగా పాడుయిపోయిన కారణంగా గత 7 ఏళ్ళ నుండి ఈ రోడ్డుపై ప్రయాణం చెయ్యాలి అంటే ప్రజలు భయపడుతున్నారని త్వరలో ఈరోడ్డు బాగుచేయించాలని జనసేన తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు, అవనిగడ్డ టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు, టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు అళ్ళమళ్ళ చందు బాబు, టౌన్ కమిటీ ప్రధాన కార్యదర్శి అన్నపరెడ్డి ఏసుబాబు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way