Search
Close this search box.
Search
Close this search box.

మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

నష్టపరిహారం

      విజయవాడ ( జనస్వరం ) : విజయవాడ నుండి గుంటూరు బయలుదేరిన బస్సు 12వ నెంబర్ ప్లాట్ఫారం వద్ద డ్రైవర్ నిర్లక్ష్యంతో మరణించిన మృతుల కుటుంబ సభ్యులను  జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పరామర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి భౌతిక దేహాలను పరిశీలించి ఈ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని మరియు బాధిత కుటుంబాలకు అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రమాద జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని, ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని, ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబ సభ్యుల కుటుంబంలో ఒక్కరికి ఆర్టీసీలో ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు 50 లక్షల రూపాయల నష్టపరిహారం వారి కుటుంబాలకు చెల్లించాలని, గాయపడిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ విజయవాడ తరఫున డిమాండ్ చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way