Search
Close this search box.
Search
Close this search box.

4 రోజు, సమస్యలపై కలసి పోరాడదాం : జనసేన కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మీ

భీశెట్టి వసంతలక్ష్మీ

                విశాఖపట్నం ( జనస్వరం ) : మీతో మీ కార్పొరేటర్ (సమస్యలపై కలసి పోరాడదాం) అనే కార్యక్రమంను ప్రారంభించిన విశాఖ 33 వార్డు జనసేన కార్పొరేటర్  భీశెట్టి వసంతలక్ష్మీ.  ఇందులో భాగంగా 4 రోజు కశ్యప్ స్కూల్ రోడ్, ASSAM GARDENS , 33వ వార్డు ప్రాంతంలో ప్రతి ఇంటింటి వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఆమె మాట్లాడుతూ 33 వార్డులో ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి సమస్యలపై కలసి పోరాడుదాం అనే కార్యక్రమం నిర్వహించామన్నారు.  స్థానిక ప్రజలు సమస్యలు ఏవైనా ఉన్నా మాకు తెలియజేస్తే వాటికి సమస్య పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. గతంలో ఎంతో మంది కార్పొరేటర్స్ 33 వార్డుకు పని చేసినా ప్రజల కష్టాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రజలతో మమేకం అవుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం నాయకులు గోపికృష్ణ(GK),  వీర మహిళలు, జనసేన నాయకులు తదితరులు  పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way