Logo
Date of Publish : 28 August 2022, 6:09 am
Editor : Sake Naresh

నాయుడుపేట మున్సిపాలిటిలో పవనన్న ప్రజాబాట 24 వ రోజు

      సూళ్ళూరుపేట ( జనస్వరం ) : నాయుడుపేట మున్సిపాలిటీ లో 1వ వార్డ్ లో చంద్రబాబు నాయుడు కాలనీలో పూర్తి చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్  గారు జనసేన రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆత్మహత్య చేసుకున్న మూడు వేల కౌలు రైతుల కుటుంబాలకు తన కష్టార్జితంలో నుండి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున సహాయమ చేస్తున్నారని అన్నారు. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజాసమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలుస్తున్నారని.. అటువంటి వ్యక్తిని ఈసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఇక్కడి ప్రజల అభిప్రాయం వ్యక్తం చేశారు. అర్హత ఉన్నప్పటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలేదని పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో పలువురు నియోజకవర్గ‌ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి జనసేనపార్టీ సిద్దాంతాలు..ఆశయాలతో పాటు జనసేనపార్టీ అధికారంలోకి‌ వస్తే అమలు చేయనున్న మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. అధినేత పవన్ కళ్యాణ్ సుసంపన్నమైన పరిపాలన అందించే దిశగా పవనన్న షణ్ముఖ వ్యూహంతో ముందుకు‌ సాగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com