నాయుడుపేట మున్సిపాలిటిలో పవనన్న ప్రజాబాట 24 వ రోజు

పవనన్న ప్రజాబాట

      సూళ్ళూరుపేట ( జనస్వరం ) : నాయుడుపేట మున్సిపాలిటీ లో 1వ వార్డ్ లో చంద్రబాబు నాయుడు కాలనీలో పూర్తి చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్  గారు జనసేన రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆత్మహత్య చేసుకున్న మూడు వేల కౌలు రైతుల కుటుంబాలకు తన కష్టార్జితంలో నుండి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున సహాయమ చేస్తున్నారని అన్నారు. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజాసమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలుస్తున్నారని.. అటువంటి వ్యక్తిని ఈసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఇక్కడి ప్రజల అభిప్రాయం వ్యక్తం చేశారు. అర్హత ఉన్నప్పటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలేదని పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో పలువురు నియోజకవర్గ‌ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి జనసేనపార్టీ సిద్దాంతాలు..ఆశయాలతో పాటు జనసేనపార్టీ అధికారంలోకి‌ వస్తే అమలు చేయనున్న మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. అధినేత పవన్ కళ్యాణ్ సుసంపన్నమైన పరిపాలన అందించే దిశగా పవనన్న షణ్ముఖ వ్యూహంతో ముందుకు‌ సాగుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way