Search
Close this search box.
Search
Close this search box.

జనచైతన్య శంఖారావు కార్యక్రమం 19వ రోజు

జనచైతన్య శంఖారావు

       రాజమండ్రి ( జనస్వరం ) : ధవలేశ్వరం బి.ఎస్.అర్ కాలనీ కొత్తపేట ఏరియాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు తలపెట్టిన జనచైతన్య శంఖారావు కార్యక్రమం 19వ రోజు ప్రారంభించటం జరిగింది ఈ ప్రాంతంలో అడుగడుగునా సమస్యలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు డ్రైనేజీ వ్యవస్థ మరీ అధ్వానంగా ఉంది దోమలు మరియు మురికి నీటితోటి కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు సరిగా వెలగని స్ట్రీట్ లైట్స్, మంచినీటి సౌకర్యం కూడా సరిగా లేని పరిస్థితిలో కాలనీవాసులు ఉన్నారు వీరితో దుర్గేష్ గారు మాట్లాడుతూ ఈ సమస్యలన్నీ తీరుస్తానని తొందరలోనే జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధికారం రాబోతుందని మీకు అన్ని సమస్యలు తీరతాయని శ్రీ దుర్గేష్ గారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ మండల ప్రెసిడెంట్ చప్పా చిన్నారావు గారు జిల్లా కార్యదర్శి వీర ప్రకాష్ గారు దూది సాయి గారు మట్టపర్తి నాగరాజు గారు శివారెడ్డి గారు అల్లంపల్లి ప్రసాద్ గారు వేమగిరి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కొప్పిశెట్టి రాజేష్ గారు జంగా వినోద్ గారు ఆవాల శివ గారు ఆటో బుజ్జి గారు వెంకన్న గారు సులేమాన్ గారు రాఖి గారు మరియు జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way