Search
Close this search box.
Search
Close this search box.

19వ రోజు కాకంఢ్యం గ్రామంలో జనంతో – జనసేన కార్యక్రమం

జనంతో - జనసేన

         శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆముదాలవలస నియోజకవర్గం, కాకంఢ్యం గ్రామంలో 19వ రోజు జనసేన నాయకులు కొత్తకోట. నాగేంద్ర, కోరుకొండ. మల్లేశ్వరావు, సిక్కోలు. విక్రమ్(ఎంపీటీసీ) ఆధ్వర్యంలో జనంతో_జనసేన కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఇంటి ఇంటికి సిద్ధాంతాలు జనసేనపార్టీ అధినేత చేసిన ఆర్థిక సహాయాలు మరియు సేవా కార్యక్రమలు ప్రజలకు పేపర్ రూపంలో ఇస్తూ చక్కగా వివరించడం జరిగింది. గ్రామంలో మామిడి.కృష్ణమూర్తి(మాజీ సర్పంచ్) గారు పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మామిడి. కృష్ణ మూర్తి గారు(మాజీ సర్పంచ్) ,సైరిగాపు. సంతోష్ నాయుడు, మోహన్చొ క్కర, ప్రదీప్ మరియు గ్రామ ప్రజలు పాల్గోన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way