Logo
Date of Publish : 01 January 2022, 7:45 am
Editor : Sake Naresh

కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు

   శ్రీకాకుళం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గ కవిటి మండలంలో కిడ్నీ ప్రభావిత ప్రాంతాలలో ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు గారు పర్యటించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు దాసరి రాజు వారి ఎదుట తమ గోడును వినిపించారు సోంపేట కవిటి సెంటర్లో పడకలు ఖాళీ లేక సుదూర ప్రాంతాల్లోకి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నామని అలాగే సోంపేట కవిటి డయాలసిస్‌ సెంటర్లో పడకలు పెంచేటట్లు చూడాలని వారు కోరారు. మూడు నెలలకోసారి కిడ్నీ టెస్ట్‌ లు చేసేలాగా చూడాలని రాజు గారి దగ్గర తెలిపారు. రాజు గారు మాట్లాడుతూ త్వరలో ఈ సమస్యలపై కలెక్టర్‌ గారితో కలసి సమస్య పరిష్కారం అయ్యేటట్లు చూస్తాం అని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com