Search
Close this search box.
Search
Close this search box.

దమ్ముంటే ప్రజల కష్టాలు తీర్చండి : శ్రీకాకుళం జనసేన నాయకులు

జనసేన

            శ్రీకాకుళం ( జనస్వరం ) : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కంబాల రాయుడు పేటలో ముగి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ మరియు ఆత్మీయ సభ పెట్టడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి సత్యనారాయణ, ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు విచ్చేశారు.  అనంతరం జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనా విధానం నచ్చి ఆ గ్రామంలో సుమారు 100 కుటుంబాలు జనసేన పార్టీ కండువా వేసుకుని బొలిశెట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. నియోజకవర్గ జనసైనికులు, నాయకులు ఈ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way