Logo
Date of Publish : 15 February 2024, 9:49 am
Editor : Sake Naresh

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ స్థాపనకు శంకుస్థాపన చేసిన దంపెట్ల శివ

    అనంతపురం ( జనస్వరం ) : బత్తలపల్లి మండలం D.చెర్లోపల్లి గ్రామంలో నూతన అంబేద్కర్ విగ్రహ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ అధినేత దంపెట్ల శివ ముఖ్య అతిథిగా వచ్చి భూమి పూజ నిర్వహించారు. అనంతరం విగ్రహా నిర్వహణ గూర్చి కొన్ని సూచనలు, సలహాలు చెర్లోపల్లి కాలనీ పెద్దలకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో sc, st ప్రజా సమాఖ్య అధ్యక్షులు మద్దలచెరువు మల్లి, హ్యాండ్ బాల్ సెక్రటరీ శివశంకర్, చెర్లోపల్లి పల్లి sc కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com