Logo
Date of Publish : 10 March 2023, 3:42 pm
Editor : Sake Naresh

ఛలో మచిలీపట్నం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు రేగిడి లక్ష్మణరావు

     విజయనగరం ( జనస్వరం ) : 10 వ జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు మరియు విజయనగరం జిల్లా జనసేన పార్టీ ప్రసార కార్యదర్శి సూచించారు. రాష్ట్రంలో ఉన్న దళిత సత్తా క్యాడర్ మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి నాయకులందరూ కూడా ఈ సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా యువత కార్మికులు రైతులు అందరూ కూడా పాల్గొని సభ ని విజయవంతం చేయాలని కోరారు. జనసేన పార్టీకి దళిత సత్తా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పత్రికా ప్రకటనలో తెలియజేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com