ఛలో మచిలీపట్నం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు రేగిడి లక్ష్మణరావు

మచిలీపట్నం

     విజయనగరం ( జనస్వరం ) : 10 వ జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు మరియు విజయనగరం జిల్లా జనసేన పార్టీ ప్రసార కార్యదర్శి సూచించారు. రాష్ట్రంలో ఉన్న దళిత సత్తా క్యాడర్ మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి నాయకులందరూ కూడా ఈ సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా యువత కార్మికులు రైతులు అందరూ కూడా పాల్గొని సభ ని విజయవంతం చేయాలని కోరారు. జనసేన పార్టీకి దళిత సత్తా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పత్రికా ప్రకటనలో తెలియజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way