Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలభిషేకం చేసిన దళిత వర్గ నాయకులు

పవన్ కళ్యాణ్

       అమలాపురం ( జనస్వరం ) : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ దళిత నాయకులు దామోదర సంజీవయ్య గారి ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దడానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించడమే గాక కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టాలని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలోని దళితులంతా రుణపడి ఉంటారని అమలాపురం జనసేన దళిత నాయకులు అన్నారు. దళితుల ఆత్మగౌరవం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి యావత్ దళిత జాతి రుణపడి ఉంటుందని అన్నారు. అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ శెట్టిబత్తుల రాజబాబు గారి ఆధ్వర్యంలో అమలాపురం నియోజకవర్గం దళితులు పెద్ద సంఖ్యలో అమలాపురం పట్టణంలో పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way