అరకు జనసేనపార్టీలోకి డాబవలస గ్రామ యువత చేరిక

    అరకు ( జనస్వరం ) :  ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో విసుగు చెందిన యువత జనసేన పార్టీలో చేరుతున్నారు. అందులో భాగంగా అరకు నియోజకవర్గం హుక్కుంపేట మండలంలోని డాబవలస గ్రామ యువత మండల నాయకులైన బలిజ.కోటేశ్వర పడాల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరటం జరిగింది. వారికి అరకు జనసేన పార్టీ ఇన్చార్జి చెట్టి.చిరంజీవి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సందర్భంగా పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శి కొన్నేడి లక్ష్మణరావు, కార్యనిర్వహణా కమిటీ సభ్యులు పరధానిసురేష్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way