Search
Close this search box.
Search
Close this search box.

అరకు జనసేనపార్టీలోకి డాబవలస గ్రామ యువత చేరిక

    అరకు ( జనస్వరం ) :  ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో విసుగు చెందిన యువత జనసేన పార్టీలో చేరుతున్నారు. అందులో భాగంగా అరకు నియోజకవర్గం హుక్కుంపేట మండలంలోని డాబవలస గ్రామ యువత మండల నాయకులైన బలిజ.కోటేశ్వర పడాల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరటం జరిగింది. వారికి అరకు జనసేన పార్టీ ఇన్చార్జి చెట్టి.చిరంజీవి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సందర్భంగా పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శి కొన్నేడి లక్ష్మణరావు, కార్యనిర్వహణా కమిటీ సభ్యులు పరధానిసురేష్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way