Search
Close this search box.
Search
Close this search box.

పట్టణంలో విచ్చలవిడిగా వేసిన ఫ్లెక్సీలను అరికట్టండి- పర్యావరణాన్ని పరిరక్షించండి

●జనసేనపార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, త్యాడ రామకృష్ణారావు (బాలు)

     విజయనగరం, (జనస్వరం) : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో ఫ్లెక్సీలను రద్దుచేస్తున్నామని ప్రకటించిన, ఆ మాటను లెక్కచేయకుండా విజయనగరం కార్పొరేషన్ పరిధిలో విచ్చలవిడిగా అధికార పార్టీ ఫ్లెక్సీ లను వేస్తున్నా, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవట్లేదని, ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మున్సిపల్ కమిషనర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వినతిపత్రాన్ని జనసేనపార్టీ సీనియర్ నాయకుల ఆదాడ మోహనరావు సమర్పించారు. దీనికి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి వీటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు), యువనాయకులు లోపింటి కళ్యాణ్, పత్రి సాయి, బంగార్రాజు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way