రైతులకు పంట నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి : ఆళ్ళగడ్డ జనసేన పార్టీ డిమాండ్

రైతులకు పంట నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి : ఆళ్ళగడ్డ జనసేన పార్టీ డిమాండ్

                  కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో ముత్తలూరు నరసాపురం, ఆలమూరు, తిప్పారెడ్డిపల్లె గ్రామాల్లో నివర్ తుఫాన్ కారణంగా వరి, అరటి, మొక్కజొన్న, మినుము, పత్తి పంటలు నష్టపోయిన రైతులను కలుస్తూ పంట నష్టాన్ని పరిశీలించిన ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య. అయన మాట్లాడుతూ నష్టపోయిన రైతుకు ఒక ఎకరాకు 20 వేల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం వెంటనే చెలించాలని, అలాగే రైతుల ఎకరం పొలంకు 30 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆంజనేయులు, పసుల నరేంద్రయాదవ్, రాజారామ్ రమేష్, చంద్ర, కర్ణ, శివ, నరసింహ, నందు, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way