Search
Close this search box.
Search
Close this search box.

ఎచ్ఛర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

ఎచ్ఛర్ల

       ఎచ్ఛర్ల ( జనస్వరం ) : ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండల పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో జిల్లా స్థాయిలో లావేరు మండలంలో గల తాళ్ళవలస పంచాయితి జనసేన యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో తాళ్ళవలస టీమ్ విజేతగా నిలిచింది. రన్నర్ గా రణస్థలం టీమ్ నిలిచింది. ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ విజేతకి ఒక క్రికెట్ కిట్ ను బహుమతిగా అందజేశారు. రన్నర్స్ గా నిలిచిన రణస్థలం క్రికెట్ టీమ్ కు ₹15000 రూపాయిలు బహుమతిగా అందజేయడం జరిగింది. అలాగే బొంతు నారాయణరావు, మీసాల పెంటం నాయుడు పాటు ఇతర జనసైనుకులతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. బెస్ట్ బౌలర్ అండ్ మాన్ ఆఫ్ ద సీరీస్ గా రాము నిలిచాడు. బెస్ట్ బ్యాట్స్మన్ గా రమణ నిలిచారు. ఈ కార్యక్రమానికి  అలాగే ఈ కార్యక్రమంలో లావేరు మండల నాయకులు బర్నాల దుర్గారావు, రాజా రమేష్, సర్పంచ్ అభ్యర్థి నడుపురి శంకర్, కొల రాజేష్, జాన్, సత్యారావు, నీలం నాయుడు, నాయుడు,వెంకీ, పవన్, గౌతమ్ కోటి,లక్ష్మణ్, భాస్కర్, శంకర్ తదితరుల జనసైనుకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way