జనసేన పార్టీ శ్రీకాళహస్తి పట్టణ కమిటీని నియమించిన నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీమతి వినుత కోటా

     శ్రీకాళహస్తి, (జనస్వరం): జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆమోదంతో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడిగా భవాని శంకర్ రామానాయుడు గారిని నియమించడం విదితమే. పూర్తి స్థాయి శ్రీకాళహస్తి పట్టణ కమిటీ సభ్యులను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు శ్రీ. Dr. పసుపులేటి హరిప్రసాద్ గారి సూచనల మేరకు నియోజకవర్గ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా నియమించడం జరిగింది. పట్టణంలోని వినుత గారి నివాస గృహం వద్ద పట్టణ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, నియామక పత్రాలను నూతనంగా నియమింపబడ్డ నాయకులకు అందించడం జరిగింది.

కమిటీ సభ్యుల వివరాలు :

ఉపాధ్యక్షులుగా మణికంఠ, Dr. పవన్ బొక్కిశం, ప్రధాన  కార్యదర్శులుగా షేక్ కరీముల్లా, రవి కుమార్ రెడ్డి, నగేష్, సురేష్, ప్రమోద్, కార్యదర్శులుగా సలీం, మున్నా, తేజా, ఖాదర్, సంయుక్త కార్యదర్సులుగా గిరీష్, శేఖర్ రెడ్డి, చందు, సుబ్రమణ్యంను నియమించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way